వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
30 May 2018 1:34 PM
పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు నేతలు ఆకర్శితులవుతున్నారు. బుధవారం లిఖితపూడికి చెందిన టీడీపీ నాయకుడు చిట్టిబాబుతో పాటు 50 కుటుంబాలు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరికి వైయస్ జగన్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చిట్టిబాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి మేలు జరగలేదని విమర్శించారు. మా గ్రామంలో తాగేందుకు మంచినీరు లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందన్నారు.