వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరిక
11 May 2018 5:02 PM
శ్రీకాకుళం: జిల్లాలో వలసలు మొదలయ్యాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిపక్షంలో చేరుతున్నారు. నరసన్నపెట మండలంలోని టీడీపీ నాయకులు శుక్రవారం వైయస్ఆర్సీపీలో చేరారు. పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు కలాం, మాజీ సర్పంచ్ జల్లు, పార్వతీశం, రాజిబాబు తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కృష్ణదాస్ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.