కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత
17 Oct 2017 2:32 PM
అనంతపురంః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద వైయస్ జగన్ కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. హిందూపురం మాజీ జడ్పీటీసీ రాజారెడ్డి సహా 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.