ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
బాబు, లోకేష్ కనుసన్నల్లో భూ కుంభకోణాలు
13 Jun 2017 1:17 PM
హైదరాబాద్ః చంద్రబాబు ఆధ్వర్యంలో లోకేష్ నాయకత్వంలో విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాధనాన్ని ఏవిధంగా లూటీ చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. కంటితుడుపు చర్యగా సిట్ దర్యాప్తుతో ప్రభుత్వం సరిపెట్టాలని చూస్తోందన్నారు. విశాఖ ల్యాండ్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.