వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ముస్లింల సంక్షేమాన్ని టీడీపీ తుంగలో తొక్కింది
02 Nov 2017 12:51 PM
వైయస్ఆర్ జిల్లా: ముస్లింల సంక్షేమాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత ఖాదర్బాషా మండిపడ్డారు. వైయస్ఆర్ జిల్లాలోని వైయస్ఆర్ ఆడిటోరియంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్రెడ్డి, అంజద్బాషాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత ఖాదర్ బాషా మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ముస్లింలను ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. త్వరలో వైయస్ఆర్ సీపీ మైనార్టీల సంక్షేమంపై డిక్లరేషన్ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.