టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
టీడీపీ నిజాలు దాచిపెడుతోంది
29 Oct 2016 12:03 PM
గతి తప్పిన పాలనకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ నవంబర్ 6వ తేదీన విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టనున్నారన్నారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ సర్కార్పై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని విమర్శించారు. దేశంకంటే ఏపీదే వృద్ధిరేటు ఎక్కువని చెప్పుకుంటూ మళ్లీ నిధుల కోసం కేంద్రాన్ని అడుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. స్విస్ చాలెంజ్పై సర్కార్ ఎందుకు తోక ముడించిందో సమాధానం చెప్పాలన్నారు.