వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ ది కోట్ల రూపాయిల కుంభకోణం
28 Sep 2016 11:51 AM
పార్వతీపురం: శ్రీకాకుళం జిల్లా సీతానగరం ప్రాంతంలో తెలుగుదేశం
నాయకులు స్థానికులతో కుమ్మక్కై కోట్ల రూపాయిల కుంభకోణానికి పాల్పడ్డారని
వైయస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. స్థానిక ప్రైవేటు బ్యాంకులో జరిగిన కుంభకోణం
మీద నిరసన తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ తో
పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు
బ్యాంకు ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు.
ప్రభుత్వాధికారులు, బ్యాంకులు
స్పందించని పక్షంలో తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో
ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు
కౌన్సిలర్లు గొల్లు వెంకట్రావు, ఓ.
రామారావు, ఎంపీటీసీలు గండి శంకరరావు, చింతల జగన్నాధం, బడే రామారావు, సర్పంచ్లు
యాండ్రాపు తిరుపతిరావు, బొమ్మి
రమేష్ ,బైరిపూడి కరుణేశ్వరరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.