చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
10 నెలల పాలనలో ఒక్క కొత్త ఇల్లు అన్న కట్టారా!
12 Mar 2015 6:47 PM
హైదరాబాద్: టీడీపీ 10 నెలల పాలనలో ఒక్క కొత్త ఇల్లు కూడా ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఇళ్లు ఇవ్వకపోగా ఇంతకుముందు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేశారని అసెంబ్లీలో అన్నారు.