కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఓర్వలేక టిడిపి అసత్య ప్రచారం
09 Aug 2017 5:36 PM
పులివెందుల రూరల్: నంద్యాల ఉప ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి భారీ మోజార్టీతో గెలవడం ఖాయమని వైయస్ఆర్ పార్టీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి ఎర్రిపల్లె సర్వోత్తమరెడ్డి అన్నారు. పార్టీ కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నంద్యాలలో జరిగిన బహిరంగ సభకు వచ్చిన జనాదరణను చూసి ఓర్వలేక టిడిపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారనీ ఆరోపించారు.