జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
టీడీపీ ఓడిపోతుందని బాబుకు తెలుసు
10 Nov 2017 12:50 PM
అమరావతిః ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మారిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని బాబుకు తెలుసని..అందుకే ప్రతిపక్షం పాత్ర కూడ వాళ్లే పోషిస్తామని చెబుతున్నారని అన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చలేదని రోజా విమర్శించారు.