చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్సార్సీపీపై టీడీపీ విషప్రచారం
21 Aug 2017 4:57 PM
నంద్యాలః వైయస్సార్సీపీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటుందని టీడీపీ ఎల్లోమీడియాతో విషప్రచారం చేయిస్తోందని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. కాకినాడలో బీజేపీ జెండాలతో తిరుగుతున్న చంద్రబాబు...నంద్యాలలో మాత్రమం బీజేపీ జెండాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు. మైనారిటీలను మోసం చేసే కుట్రకు చంద్రబాబు తెరలేపారని చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.