కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ జగన్ సమక్షంలో పలువురు వైయస్ఆర్సీపీలో చేరిక
30 Jun 2018 11:37 AM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులవుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి జననేత కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రాజన్న రాజ్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. నాలుగేళ్లుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న జననేత.. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. పార్టీలో చే రినందుకు సంతోషంగా ఉందని, వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు అహర్నిషలు కష్టపడుతామని చెప్పారు.