నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
జన సంద్రమైన తరిమెల గ్రామం
06 Dec 2017 5:14 PM
అనంతపురం:
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్జగన్ మోహన్ రెడ్డి రాకతో శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామం జనసంద్రమైంది. భారీగా జనం తరలిరావడంతో వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు వైయస్ జగన్కు వివరించారు.