మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
22న తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ
21 Jun 2017 12:24 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశం గురువారం (22న) నిర్వహించనున్నారు. పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో చంపాపేటలో జరగబోయే ఈ ప్లీనరీ సమావేశానికి ....ముఖ్య అతిథిగా వైయస్ఆర్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ వ్యవహారాల ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణావుతున్నట్లు రెడ్డి హాజరవ్వనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్, వైయస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.