చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
స్వామి వివేకానంద.. స్ఫూర్తి ప్రదాత
12 Jan 2018 5:35 PM
చిత్తూరు: స్వామి వివేకానంద భారతదేశానికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వివేకానంద చిత్రపటానికి వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేకానందుడి సేవలను వైయస్ జగన్ కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నాయకులు డాక్టర్ హరికృష్ణ, కాసు మహేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.