శ్రీనివాసులురెడ్డి దీక్షకు సంఘీభావం

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ నుంచి మన్నవరంలోని భెల్ ప్రాజెక్ట్ మరో రాష్ట్రానికి తరలిపోతున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ ప్రాజెక్టు శ్రీకాళహస్తిలోనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి తిరుపతిలో చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే రోజా, పార్టీ నాయకుడు బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీనివాసులురెడ్డికి సంఘీభావం ప్రకటించారు. 

తాజా వీడియోలు

Back to Top