శుక్రవారం మరో ప్రజాప్రస్థానం సాగేదిలా...

గుంటూరు:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శుక్రవారం చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగనుందని జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం బయలు దేరి తూబాడు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నాదెండ్ల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

Back to Top