రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన
17 Aug 2015 11:24 PM
విశాఖపట్నం) విశాఖ లోని ఆంధ్ర యూనివర్శిటీ తెలుగు విభాగం కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని విద్యా పీఠాల్ని వదిలి పెట్టి ప్రవేశ ప్రకటన విడుదల చేయటానికి నిరసనగా ఆందోళన చేశారు. ఈ వ్యవహారం ఇంత ముదురుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విద్యార్థి నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ ఆందోళన కరంగా మారుతున్నప్పటికీ స్పందించటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పాటుకి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.