‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
సింగపూర్ తో నీ సంబంధమేంటో బయటపెట్టు..!
26 Sep 2015 6:36 PM
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నేత అనంత వెంకట్రాంరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. ఏపీ రాజధానిని సింగపూర్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందన్నారు. పార్టీ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ..ఆయనో గోముఖ వ్యాఘ్రమని విమర్శించారు.
రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చుపెట్టడం లేదని వెంకట్రాంరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర నిధులు ఖర్చుపెడితే సింగపూర్ నుంచి కంపెనీలు రావని భయమా అని నిలదీశారు. చంద్రబాబుకు, సింగపూర్ కు మధ్య ఉన్న సంబంధమేంటో బయటపెట్టాలని అనంతవెంకట్రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.