కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
దోపిడీకి రాష్ట్రం స్వర్గదామమైంది
09 Jan 2017 2:29 PM
హైదరాబాద్ః టీడీపీ సర్కార్ పై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు బినామీ నారాయణ, నారాయణ బినామీ నారాయణ విద్యాససంస్థలు ... వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు అంతా కలిసి విద్యను మాఫియాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి రాష్ట్రం స్వర్గదామమైందని నిప్పులు చెరిగారు. గుంటూరులో బిడ్డ మరణంతో తల్లిదండ్రులు ఉరేసుకుని చనిపోతే ప్రభుత్వంలో కదలికే లేదని మండిపడ్డారు.