మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నంద్యాల గెలుపును వైయస్ జగన్కు కానుకగా ఇస్తా
26 Jun 2017 2:40 PM
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే గెలుపని పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా వైయస్ఆర్ సీపీవైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డికి శిల్పా కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల గెలుపును వైయస్ జగన్కు బహుమతిగా ఇస్తానన్నారు.
వైయస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా శిల్పా మోహన్ రెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం ఆయనకు నంద్యాల టికెట్ ను కూడ ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.