నిడదవోలు సమన్వయ కర్తగా శ్రీనివాస నాయుడు

హైదరాబాద్:  వైయస్ ఆర్ కాంగ్రెస్ నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయ కర్తగా జి.శ్రీనివాస నాయుడు నియమితులయ్యారు.  పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Back to Top