చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నర్సింగరావు మృతి పార్టీకి తీరని లోటు
03 Jun 2014 1:25 PM
హైదరాబాద్ :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం సమన్వయకర్త వడ్డేపల్లి నర్సింగరావు మరణంతో పార్టీకి తీవ్ర నష్టం అని శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వడ్డేపల్లి ద్వాదశ దినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీ జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. నర్సింగరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మనోధైర్యంతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వడ్డేపల్లి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన శ్రీ జగన్మోహన్రెడ్డి వైయస్ఆర్సీపీ కార్యకర్తలతో కూడా ముచ్చటించారు.