కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ధర్మవరపు మృతికి వైయస్ జగన్ సంతాపం
08 Dec 2013 10:40 AM
హైదరాబాద్, 8 డిసెంబర్ 2013:
సుప్రసిద్ధ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. హాస్యానికి చిరునామాగా ధర్మవరపు తన జీవితాన్ని గడిపారని శ్రీ జగన్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాస్యంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేసుకున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుటుంబానికి శ్రీ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.