రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రసంగాలు
16 Mar 2017 9:47 AM
ఏపీ అసెంబ్లీ: చట్టసభ సాక్షిగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘించింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అభినందన సభగా మార్చారు. పోలవరం ఘనత చంద్రబాబుదే అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ విషయంపై మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరినా స్పీకర్ పట్టించుకోవడం లేదు. టీడీపీ సభ్యులు, బీజేపీ సభ్యులు మాట్లాడిన తరువాత వైయస్ జగన్కు కేవలం 3 నిమిషాల సమయం కేటాయించారు. ఆ తరువాత మైక్ కట్ చేసి మంత్రి దేవినేని ఉమాకు అవకాశం ఇవ్వడంతో యధావిధంగా ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగారు.