వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
స్పీకర్కు వైయస్ఆర్సీపీ బహిరంగ లేఖ
05 Sep 2018 3:22 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ రాసింది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని లేఖలో డిమాండు చేశారు. కోట్ల రూపాయాలతో మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని, వారిపై వేటు వేయాలని ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా స్పీకర్ స్పందించలేదని అందులో పేర్కొన్నారు.