బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
గోదావరి బ్రిడ్జిపై ప్రజా సంకల్ప యాత్రకు అనుమతి
09 Jun 2018 4:09 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాజమండ్రిపై అడ్డంకులు తొలిగాయి. గోదావరి బ్రిడ్జిపై వైయస్ జగన్ పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అర్బన్ ఎస్పీ రాజకుమారిని కొద్దిసేపటి క్రితం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు కలిశారు. నిబంధనలకు లోబడి పాదయాత్ర చేసుకోవాలని ఎస్సీ రాజకుమారి అనుమతిచ్చారు. పాదయాత్రకు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ఎస్సీ సూచించారు.