కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి
08 Jul 2013 3:52 PM
హైదరాబాద్, 8 జూలై 2013:
సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోటల్ భవనం కూలిన సంఘటనపై ఆమె తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో ఉన్న సిటీలైట్ హొటల్ భవనం సోమవారం ఉదయం కుప్పకూలిపోయిన దుర్ఘటనలో 13 మంది మరణించగా పలువురు క్షతగాత్రులైన విషయం తెలిసిందే.