వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఉప్పునూతల మృతికి విజయమ్మ సంతాపం
03 Aug 2013 4:17 PM
హైదరాబాద్, 3 ఆగస్టు 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఉప్పనూతల పురుషోత్తంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. పురుషోత్తంరెడ్డి మృతి పట్ల ఆమె తీవ్ర సంతాపం ప్రకటించారు. శనివారం ఉదయం ఉప్పనూతల నివాసానికి వెళ్ళి శ్రీమతి విజయమ్మ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఉప్పునూతల కుటంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు.