మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వీరఘట్టం మీదుగా నేడు షర్మిల పాదయాత్ర
22 Jul 2013 10:39 AM
నడుకూరు (శ్రీకాకుళం జిల్లా),
22 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 217వ రోజు సోమవారం శ్రీకాకుళం జిల్లా నడుకూరు నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలో రెండవ రోజు కొనసాగే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ వివరించారు. నడుకూరు నుంచి శ్రీమతి షర్మిల వీరఘట్టం మీదుగా కొనసాగుతుందని తెలిపారు. వీరఘట్టం సమీపంలో మధ్యాహ్న భోజనం అనంతరం రేగళ్లపాడు జంక్షన్, బొడ్లపాడు జంక్షన్, వండువ జంక్షన్, నవగాంల మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుంది. నవగాం సమీపంలో ఆమె సోమవారం రాత్రికి బస చేస్తారని రఘురాం, పద్మప్రియ తెలిపారు.