కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఆరుగురు రాష్ట్ర కార్యదర్శుల నియామకం
27 Oct 2017 5:49 PM
హైదరాబాద్ :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్రకార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్తూ, కొండవీటి నాగభూషణం ఎం.కుమార్ రాజా , షేక్ సలీం భాషా, వి,నాగరాజ రెడ్డి, కె.సురేష్ బాబు లను కార్యదర్శులుగా నియమించారు.