99 ఏళ్లు సింగపూర్ కు భూములు

గుంటూరు: ఏపీ రాజధాని భూములను
ప్రభుత్వం సింగపూర్ కు దోచిపెడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే  ఆళ్ల
రామకృష్ణ మండిపడ్డారు. సింగపూర్ కు 99 ఏళ్లు భూములు కట్టబెట్టేందుకు కుట్ర
జరిగిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం మళ్లీ భూములు సేకరించడం
దారుణమన్నారు.  సింగపూర్ శాటిలైట్లను ఇస్రో నుంచి పంపిస్తుంటే
చంద్రబాబునాయుడు మాత్రం సింగపూర్ చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా
చేశారు. 
Back to Top