కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఉల్లి రైతులను ఆదుకోవాలి
30 Aug 2016 11:54 AM
పాణ్యం(కర్నూలు)) ఉల్లి కి గిట్టు బాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు మార్కెట్ యార్డు వద్ద రైతులు చెస్తున్న అందోళనకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మద్దతు తెలిపారు. మార్కెట్ యార్డు లో ఉల్లిని పరిశీలించి రైతుల మాట్లాడారు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలకు ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర కల్పించకపోవడం పట్ల ఎమ్మెల్యే మండిపడ్డారు. తక్షణమే ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గౌరు చరితారెడ్డి డిమాండ్ చేశారు.