కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి
25 Mar 2017 4:17 PM
విజయవాడ: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విజయవాడలో ఆర్టీసీ ఎండీకి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. నూతన బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని, బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రమాదాలను నివారించాలి, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఎండీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, విశ్వేశ్వర్రెడ్డి, వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ఉన్నారు.