కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సిట్ వద్దు..సీబీఐ ఎంక్వైరీ జరగాలి
19 Jun 2017 1:21 PM
హైదరాబాద్ః విశాఖ భూకబ్జాలపై సీబీఐ ఎంక్వైరీ జరిగితేనే జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుందని వైయస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బాబు ఎక్కడ సిట్ అంటే అక్కడ సిట్ అయ్యే సిట్ విచారణతో పేదలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు జిల్లాలోని అధికారులను సిట్ లో ఇన్ వాల్వ్ చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వ భూదందాలను నిరసిస్తూ విశాఖలో ఈనెల 22న వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. తమ అధినేత వైయస్ జగన్ కూడ ఈ ధర్నాలో పాల్గొంటారని బొత్స స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కదలిరావాలని విజ్ఞప్తి చేశారు.