రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
తెలుగు రాష్ట్రాల్లో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
10 Jun 2017 2:43 PM
హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో భూ కూంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని, భూ కబ్జాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని టీ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంల బంధువులు, పార్టీ నేతలే కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు.