చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
27 Apr 2017 5:11 PM
విశాఖ: వేసవికాలంలో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీవోకు ఫిర్యాదును అందజేశారు. ఎండలు మండుతున్నా.. స్పెషల్ క్లాస్ల పేరుతో కార్పోరేట్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. తక్షణమే అట్టి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.