చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చిత్తూరు కలెక్టర్పై చర్యలు తీసుకోవాలి
15 Mar 2017 9:38 AM
ఏపీ అసెంబ్లీ: తిరుపతిలో అన్యాక్రాంతమైన భూమిపై తప్పుడు నివేదిక ఇచ్చిన కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భూముల అన్యాక్రాంతంపై చెవిరెడ్డి మాట్లాడారు. తిరుపతి రూరల్ మండలంలో ఒక చోట 139.4 ఎకరాలు, మరో చోట 789.8 ఎకరాల్లో ఆక్రమించుకున్నారని, అయితే ఈ విషయంలో కలెక్టర్ తప్పుడు నివేదికలు ఇచ్చారని, ఇదే విషయంలో తహశీల్దార్ వాస్తవాలు వెల్లడించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన కలెక్టర్పై చర్యలు తీసుకోవాలి. ఓ కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు వెల్లడించాలని చెవిరెడ్డి కోరారు.