మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్సార్సీపీలోకి శిల్పా మోహన్ రెడ్డి
14 Jun 2017 10:37 AM
హైదరాబాద్ః కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి మరికాసేపట్లో వైయస్సార్సీపీలో చేరనున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో శిల్పా తన అనుచరులతో కలిసి వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా శిల్పా , ఆయన అనుచరులు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ కు చేరుకున్నారు.