మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
షర్మిల పాదయాత్ర ఆరంభం
06 Nov 2012 11:57 AM
అనంతపురం :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం నాడు ఇరవయ్యో రోజుకు ప్రవేశించింది. ఉదయం పదకొండు గంటలకు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఆమె మంగళవారం నాడు దాదాపుగా 12 కిలోమీటర్లు నడుస్తారు. కమలపాడు, గుల్యాపాలెం, కొనకండ్ల వరకు పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు.