వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
షర్మిలకు గోడు వెళ్ళబోసుకున్న మామిడి రైతులు
22 Apr 2013 2:08 PM
విజయవాడ, 22 ఏప్రిల్ 2013:
ఈదురు గాలులతో దెబ్బతిన్న మామిడి తోటలను శ్రీమతి వైయస్ షర్మిల సోమవారం పరిశీలించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 128వ రోజు ఆమె షేర్ మహ్మద్ పేట నుంచి పాదయాత్రను పరిశీలించారు. తోటలలో నేలరాలిన మామిడి పండ్ల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మామిడి పండ్లు అమ్ముకుంటే కూలీల ఖర్చు కూడా వచ్చేటట్లు లేదని రైతులు ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల వద్ద తమ ఆవేదన వెలిబుచ్చారు. అంతకు ముందు మిరప రైతులు ఆమెను కలుసుకున్నారు. నీళ్లు సమయానికి అందకపోవటంతో అనుకున్న దిగుబడి రాలేదని వారు ఆమెకు తెలిపారు. పెట్టుబడి కూడా చేతికి వచ్చేలా లేవని రైతులు తమ గోడు వినిపించారు.