చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎంపీ చొరవతో పాఠశాల పరిసరాలు పరిశుభ్రం
14 Jun 2017 6:10 PM
సింహాద్రిపురం : మండలంలోని రావులకొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంను ఎంపీ వైయస్ అవినాశ్రెడ్డి చొరవతో పరిసరాలు బాగు అయ్యాయి. పాఠశాల ఆవరణంలో కంపచెట్లను తొలగించడంతోపాటు రాళ్లను, చెత్తా చెదారాన్ని తొలగించారు. అలాగే మొక్కలు నాటేందుకు గుంతలను తీశారు. రెండు రోజులపాటు పాఠశాల క్రీడా మైదానంలో ఎంపీ వైయస్ అవినాశ్రెడ్డి సాయంతో పనులు చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజాబాబు, పాఠశాల కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే కడపనాగాయపల్లెలో మట్టి రోడ్డు నిర్మాణానికి ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి చొరవతో జేసీబీని ఏర్పాటు చేశారని గ్రామ నాయకులు తెలిపారు.