చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
సేవ్ డెమొక్రసీ
24 Apr 2016 10:36 PM
విజయవాడ) ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వైఎస్సార్సీపీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా ముఖ్య కేంద్రాలు, పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. వివిధ ప్రధాన కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీల్లో పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్కాములు, అవినీతి ఒప్పందాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు వేల కోట్ల రూపాయిలు సంపాదించిన సంగతి తెలిసిందే. అవినీతి సంపాదనతో వచ్చిన సొమ్ముల్ని ఎర వేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఆయన కొనుగోలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా చంద్రబాబు సాగిస్తున్న అక్రమాల మీద నిరసన తెలిపేందుకు వైఎస్సార్సీపీ ఈ ర్యాలీలు నిర్వహించింది.