మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
శనివారంనాటి షర్మిల పాదయాత్ర ఇలా
13 Apr 2013 9:41 AM
విజయవాడ, 13 ఏప్రిల్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 119వ రోజుకు చేరింది. శనివారం ఉదయం యనమదలలో యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడే రచ్చబండ నిర్వహిస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈదర జంక్షన్ వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని చెప్పారు. సాయంత్రం భట్టులవారిగూడెం వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బస చేస్తారని వారు వివరించారు.