సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేకారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ నేత సముద్రాల ప్రసాద్
02 Aug 2018 12:15 PM
తూర్పుగోదావరి జిల్లా: విజయవాడ వన్ టౌన్కు చెందిన తెలుగుదేశం పార్టీ నేత సముద్రాల ప్రసాద్ ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రసాద్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా సముద్రాల ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా వ్యవరిస్తున్నారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతుకు కృషి చేస్తానన్నారు.