బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
సంతోషంగా ఉంది
02 Feb 2013 8:57 AM
కాకినాడ, 02 ఫిబ్రవరి 2013:
తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనుచర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ఆయన వెల్లడించారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీనుంచి తనను సస్సెండ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో ద్వారంపూడి పైవిధంగా వ్యాఖ్యానించారు.