వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'సమస్యలపై పోరులో ముందున్న వైయస్ఆర్సిపి'
28 Jan 2013 1:22 PM
నెల్లూరు, 28 జనవరి 2013: ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎప్పుడూ ముందే ఉంటారని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని బాలాజీనగర్లో మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు పార్కు నిర్మాణానికి అవసరమైన నిధులను తన ఎం.పి. కోటా నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నెల్లూరులో ప్రజాహిత సేవా సమితి ఆధ్వ్యంలో జరిగిన రిటైర్డు ఉద్యోగుల సన్మాన సభలో మేకపాటి రాజమోహన్రెడ్డి పాల్గొన్నారు.