మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బాబు సర్కార్ కు చెంపపెట్టు
18 Sep 2017 1:07 PM
చెన్నైః చంద్రబాబు సర్కారుకు చుక్కెదురైంది. సదావర్తి సత్రం భూముల వేలం పాట దాదాపు మూడింతలు పెరిగింది. తక్కువ ధరకు సదావర్తి భూములు కొట్టేయాలన్న చంద్రబాబు కుట్రలకు బ్రేక్ పడింది. సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలని చంద్రబాబు ప్లాన్ వేయడంతో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సదావర్తి భూముల వేలం మళ్లీ కొనసాగింది. వేలంలో రూ. 60.30 కోట్ల ధర పలికింది.