రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
టీడీపీకి సదావర్తి షాక్
12 Sep 2017 1:17 PM
న్యూ ఢిల్లీః టీడీపీకి సదావర్తి షాక్ తగిలింది. సదావర్తి భూముల వేలంను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మోసం జరుగుతుంటే కళ్లు మూసుకోలేమని పేర్కొంది. వేలంలో ప్రతివాదులు కూడ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. వేలం ఆపాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వేలం నిర్వహించాలని ఆదేశించింది. చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్ల విలువ చేసే భూములను తన అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. సదావర్తి ఆక్రమాలపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం కొనసాగిస్తున్నారు.