రైతు దీక్ష పోస్టర్ విడుదల

అమరావతి బ్యూరో: గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి , రుణమాఫీలో మోసానికి నిరసనగా మే 1, 2 తేదీల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష  చేపట్టనున్నారు. రైతు దీక్షకు సంబంధించిన పోస్టర్ ను  గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్,  ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు  ‘రైతు దీక్ష’  పోస్టర్‌ విడుదల చేశారు. 

Back to Top